అయ్యప్పదీక్షలు

0
349
telugu bakthi

అయ్యప్పదీక్షలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నాగావళి నదీతీరంలో వెలిసిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ అయ్యప్పదేవాలయంలో సామూహక అయ్యప్పదీక్షలు ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రదాన అర్చకులు దేవరకొండ శంకరనారాయణ శర్మ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా స్వామివారికి క్షీరాబిషేకం,పంచామృతాబిషేకం,ప్రత్యేక పూజలు జరిపారు.ఈ సందర్బంగా ప్రదాన అర్చకులు మాట్లాడుతూ ఈదేవాయంలో 41రోజులు కఠోర దీక్షలు నిర్వహించడం జరుగుతుందని ,ఆలయంలో స్వామివారికి దర్శించుకుంటే సకల శుభాలు నవగ్రహాదోషాలు నివారణ జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here