ఆదిత్యుని కళ్యాణం
శ్రీకాకుళం: ప్రత్యక్షనారాయుణుడు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారి కళ్యానమహుత్సావాలు కన్నులు పండుగగా నిర్వహించారు.బాద్రపద బహుళ ఏకాదశి పురస్కరించుకుని ఉషా,పద్మిణీ ,ఛాయా సమేత శ్రీసూర్యనారాయణస్వామివారికి అనివెట్టి మండపంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించి కళ్యాణం జరిపారు.ఆలయ ప్రదాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మఆద్వర్యంలో ఈ కళ్యాణం జరిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాదికారి వి.హరి సూర్యప్రకాష్ భక్తులు పాల్గోన్నారు.