బేకింగ్ న్యూస్
శ్రీకాకుళం: కొడుకును తండ్రి కత్తితో నరికిన సంఘటన జిల్లాలో పెద్ద సంచలనం కలిగించింది.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో అర్దరాత్రి నిద్రిస్తున్న కన్నకొడుకును నిర్దాక్ష్యణ్యంగా తండ్రి కత్తితో నరికాడు.మిగతా కుటుంబసభ్యులను చంపాలనే ప్రయత్నంచేసినప్పటికీ కేకలు వేయుడంతో పరారుఅయ్యాడు.కుటుంబ కలహాలు కారణం అంటున్నారు స్దానికులు పరారీలో వున్న కొండ్రు కుప్పేసును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.