పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కొమరాడ వద్ద ఈ సంఘటన జరిగింది.అటోను లారీ బలంగా డీకొట్టడంతో ఆరుగురు అక్కడకక్కడే మృతి చెందారు,మరో ఇద్దరు తీవ్రగాయాలు అయ్యాయి వీరికి ఆసుపత్రికి తరలించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కొమరాడ వద్ద ఈ సంఘటన జరిగింది.అటోను లారీ బలంగా డీకొట్టడంతో ఆరుగురు అక్కడకక్కడే మృతి చెందారు,మరో ఇద్దరు తీవ్రగాయాలు అయ్యాయి వీరికి ఆసుపత్రికి తరలించారు.
© 8television 2020