తెలుగుదేశం పార్టీ సిట్టింగ్‌ ఎమ్మేల్యేకే టిక్కెట్లు

0
345
telugu news

టిడిఎల్పీ సమావేశంలో పార్టీ అద్యుక్షులు నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు,ప్రస్తుతం వున్న సిట్టింగ్‌ శాసనసభ్యులును ఎవరినీ మార్చనని అందరూ రాబోయే ఎన్నికలుకు సిద్దం కావాలని సూచించారు.ఈ ప్రకటనతో తెలుగుదేశం పార్టీ నాయుకులుతో ఉత్తేజం మొదలైంది.ఎన్నికలకు ముందుస్తు ప్రణాళికలు చేసుకునేందుక ఈ ప్రకటన చేయుడం జరిగిందని గెలుపే ప్రదాన అజెండాగా ముందుకు వెళ్లాలని పార్టీశ్రేణులుకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here