Monday, May 29, 2023
HomeNewsమాతృమూర్తి కర్కసం

మాతృమూర్తి కర్కసం

మాతృమూర్తి కర్కసం
కర్ణాటక: కర్ణాటక రాష్ట్రంలోని ములభగల్‌ ప్రాంతంలో ఓ తల్లి కర్కశానికి ఒడిగట్టింది.కన్నపేగు బందంతో పుట్టిన ఇద్దరు పిల్లలును నిప్పుంటించింది.ఇందులో ఒక పాప చెనిపోగా మరోపాప మృత్యువుతో పోరాడుతుంది.ఇటువంటి సంఘనలు సభ్యసమాజంలో కలకలంరేపుతున్నాయి.కంటికి రెప్పలాకాపాడుకునే కన్నతల్లి ఇలాంటి సంఘటనలుకు పూనుకుంటే మరి పిల్లలు రక్షణ ఎక్కడడంటూ అంటున్నారు.కారణాలు ఇంకా తెలియురావలసివుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments