లక్ష్మి కటాక్షం ఎలా కలుగుతుంది..

0
582
8television

లక్ష్మి కటాక్షం ఎలా కలుగుతుంది..
`శంఖంలో నీరు నింపి లక్ష్మీదేవి చిత్రం లేదా ప్రతిమ రెండు పాదాలు కడిగి ,తరువాత దీప దూపాదులతో పూజించి ,నమస్కరించాలి
`పూజాస్దలంలో దక్షిణ వర్త శంఖం ఉంచి నిత్యం ధూప దీపాదులతో పూజించాలి
`ప్రతి దినం ఉదయం స్నానం చేసి శంఖంలో జలం నింపి తులసిమొక్కకు సమర్పించాలి.అక్కడ దీపదూపాదులు వెలిగించి నమస్కరించి ప్రసాదంగా ఒక తులసి పత్రం తీసుకొని నోట్లో వేసుకోవాలి
`మాసంలోని మొదటి శుక్రువారం ఒక మోతీ శంఖం తీసుకుని అందులో వెండినాణెంవేసి ముడిబియ్యం,నింపాలి.ఆ శంఖం ఒక ఎర్రని వస్త్రంలో ఉంచి కుంకుమ లేక పసుపుతో తిలకం పెట్టి తామరగింజల మాలతో ఓం శ్రీం శ్రియాjైునమ: మంత్రాన్ని యధాశక్తి జపించాలి.ఇలా ఐదు శుక్రువారాలు జపం చేయాలి.చివరి శుక్రువారం నాడు ఒక కన్యకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి పంపించాలి.తరువాత శంఖం ఎర్రని వస్త్రంలో చుట్టి ధనస్దానంలో ఉంచాలి.ఇలా చేస్తే ఆర్దికంగా స్దిరత్వం ఆర్దిక ఇబ్బందులు తొలిగి సుఖసంతోషాలుతో వుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here