సర్వే తప్పని సరిగా నిర్వహించాలి

0
385
telugu website

సర్వే తప్పని సరిగా నిర్వహించాలి
శ్రీకాకుళం: జగనన్నశాశ్విత భూహక్కులో భాగంగా భూ సర్వే వేగవంతం చేయాని సర్వే తప్పని సరిగా నిర్వహించాలని సిసిఎల్‌పి కమిషనర్‌ సాయిప్రసాద్‌ తెలిపారు.సర్వేలో భాగంగా రెవెన్యూ సంబందించి మ్యుటేషన్‌ తదితర విషయాలు పెండిరగ్‌లో లేకుండా వేగవంతంచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు శ్రీకేష్‌లాఠకర్‌ పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here